2. మహా ప్రవక్త (స) వారి మహితోక్తత లత (హదీసులత) దివయ ఖురఆనక్త
తాత్పర్యం వంటివి, విశదీక్ర్ణ ల ంటివి. హదీసుల ను ఉపేక్షంచి
ఖురఆన సందేశాన్ని అవగాహన చేసుకోగలమన్న అనటం అర్థ
ర్హిత్ం. అసంభవం క్ూడా. సృష్టిక్ర్త అవత్రింప్జేసటన అంతిమ
దైవగరంథంతో పాటు, అంతిమ దైవప్రవక్త (స) వారి హదీసులత క్ూడా
నేడు ప్రప్ంచంలో సుర్క్షత్ంగా, యథాత్థంగా ఉనాియి.
ఈ సౌభాగయం పందినందుక్త ముసటలం సముదాయం ఒకంత్
గర్వప్డాలి. పటరయ ప్రవక్త (స) నోట జాలతవారిన ఒకోో మహితోకతన్న
ఎంతో జాగరత్తగా, మరంతో న్నజాయితీగా – ఎల ంటి హెచుుత్గుు లత
లేక్తండా – గరంథసథం చేసట మన వర్క్ూ చేరిున మహనీయ
హదీసువేత్తల అణువణువుక్ూ సవర్ు సౌఖ యలను ఆసావదించే
భాగాయన్ని అలల హ ప్రసాదించుగాక్! మీ ముందుని ఈ వాయసంలో ఆ
హదీసువేత్తలత సంక్లనం చేసటన ఉదురంథాల గురించి సంక్షప్తంగా
ప్రిచయం చేయటం జరిగింది.
3. సహీహ బుఖ రీపార మ ణిక్ హదీసుల సంక్లనాలలో సాటిలేన్న మేటి గరంథం సహీహ
బుఖ రీ. ‘సహీహ’ అంటే అత్యంత్ పార మ ణిక్ మైనది, ఖచిుత్
మైనది, తిర్ుగులేన్నది అన్న అర్థం. హదీసు విదయలో న్నష్ాా త్ు లైన
ముహమమద బిన ఇసామయిీల బుఖ రీ – ర్హమ.లై – (జననం:
హి.శ. 194 – మర్ణం: హి.శ. 256) అప్ూర్వ క్ృష్ట ఫలిత్మే ఈ
‘సహీహ బుఖ రీ’. దివయ ఖురఆన త్రావత్ భూమండలంలో
అత్యంత్ పార మ ణిక్మైన, న్నజమైన గరంథ మేదైనా ఉందంటే అది
‘సహీహాా బుఖ రీ’ మ త్రమే నని విషయంతో హదీసు వేత్తలత,
ప్ండషత్ులత, ఇమ ములంతా ఏకీ భవిసాత ర్ు. అసలిల ంటి ఒక్
గరంథాన్ని సంక్లనం చేయ లని ఆలోచన ఇమ మ బుఖ రీ
(ర్హమ.అలైహి,) గారిక ఎందు కొచిుంది? దీన్న గురించి
ముహమమద బిన సులైమ న బిన ఫారిస ఇల అంటునాిర్ు –
ఇమ మ బుఖ రీ (ర్హమ.అలైహి,) చబుత్ూ ఉండగా నేను
వినాిను: ”ఒక్ రోజు రాతిర నేను మహా ప్రవక్త (స)ను క్లలో
చూశాను. ఆయన (స) ఒక్ సదనంతో ఆసీనులై ఉనాిర్ు. నా
చేతిలో విసనక్ర్ర ఉంది. దాంతో నేను విసుర్ుత్ూ ఆయన (స)
ముఖ ర్ విందంపై వాలే ఈగలను తోలతత్ునాిను. తలలవారాక్
నేను ఈ క్ల భావార్థం గురించి న్నప్ుణులను సంప్రదించాను.
దైవప్రవక్త (స) వైప్ు ఆపాదించబడే క్టుి క్థలను, కాలపన్నక్
హదీసులను తొల గించే మహా కార్యం నీ వలల జరిగే అవకాశ
ముందన్న వార్ు నాక్త శుభవార్త విన్నపంచార్ు. న్నజమైన,
పార మ ణిక్మైనహదీసులను సంక్లనం చేసే గొప్ప కారాయన్నక
ప్ూనుకోవాలని ఆలోచన ఆనాడే నాలో మొగు తొడషగింది.
4. అంతే. ప్దహారేళ్ళ క్ఠోర్ ప్రిశరమ త్రావత్ ‘సహీహ బుఖ రీ’ పేర్ుతో ఓ అప్ుర్ూప్మైన
హదీసు గరంథం ర్ూప్ు దిదుు క్తంది. (సహీహ బుఖ రీ వాయఖ యన గరంథమైన ‘ఫత్ుు ల బారీ’లో
వాయఖ యత్ హాఫటజ ఇబని హజర అసఖల నీ (ర్హమ.అలైహి,) వార సటన పీఠిక్ ఆరార్ంగా)
ఆ రోజులలోల నే ఆయన గుర్ువర్ుయలైన ఇమ మ ఇసహాఖ (ర్హమ.అలైహి,) ఆయనతో
మ టాల డుత్ూ, ‘దైవదాసులోల ఏ ఒక్ోడైనా ముందుక్త వచిు కేవలం అత్యంత్ పార మ ణిక్
మైన హదీసుల క్ూర్ుప చేసట నటల యితే ఎంత్ బాగుండేది!’ అన్న త్న ఆవేదనను వయక్తం
చేశార్ు. ఈ మ ట ఇమ మ బుఖ రీ (ర్హమ.అలైహి,) గారి మనసులో గటిిగా నాటుక్తపో
యింది. గుర్ువు అభిల షక్త కరయ త్మక్ ర్ూప్మిసూత ఇమ మ బుఖ రీ త్న గరంథంలోన్న 6
లక్షల హదీసులోల ంచి అత్యంత్ పార మ ణిక్ మైన హదీసులను మ త్రమే ఎంపటక్ చేశార్ు.
ఆయన సవయంగా ఇల అనాిర్ు: ”నేనీ త్ుది సంక్లనంలో కేవలం పార మ ణిక్ హదీసుల
నే తీసు క్తనాిను. సుదీర్ఘ ప్ర్ంప్ర్ ఉందని భావంతో ఎనోి హదీసులను వదలి
వేశాను”. (తారీఖ బుగాు ద: 9/2)
”సాినం చేసట, రండు ర్కాత్ుల (నఫటల) నమ జ చేసుకోనంత్వర్క్ూ నేను ఏ ఒక్ో
హదీసునూ ఈ ప్ుసతక్ంలో పందుప్ర్చ లేద”న్న ఇమ మ బుఖ రీ (ర్హమ.అలైహి,) చబు
త్ుండగా తాను వినాినన్న ముహమమద బిన యూసుఫ ఫర్బరీ అనేవార్ు.
సహీహ బుఖ రీలోన్న ఉలేల ఖనాలనీి ప్రమ ణబదధమైనవే. ఇందులో ఏ ఒక్ో బలహీన
హదీసుగానీ, కాలపన్నక్ ఉలేల ఖనం గానీ లేదు. ఈ సంక్లనంలో మొత్తం 7275
హదీసులతనాియి.
5. సహీహ ముసటలం
ఇది ఇమ మ అబుల హుసైన ముసటలం బిన హిజాజ
నీసాప్ూరి (జననం: హి.శ. 206 – మర్ణం: హి.శ. 261)
గారి లలిత్ ల వణయ సంక్లనం. పార మ ణిక్త్ రీతాయ ఈ
గరంథం సహీహ బుఖ రీ త్ర్ువాత్ సాథ నాన్ని ఆక్రమిసుత ంది.
ఈ గరంథంలో నమోదై ఉని హదీసులనీి పార మ ణిక్మైనవే.
ఉలేల ఖక్తలను ప్రికంచి, విశలలష్టంచే విషయంలో ‘ముసటలం’
క్నాి ‘బుఖ రీయిే’ మిని అన్న ప్ండషత్ులంటార్ు. అయితే
విషయ ను క్రమం ప్రకార్ం హదీసులను కోర డీక్రించ టంలో
ఇమ మ ముసటలందే పైచేయి అన్న వార్ంతా కతాబు ఇచాుర్ు.
సహీహ బుఖ రీ మ దిరిగానే ‘సహీహాా ముసటలం’లో క్ూడా
సరిగాు 7275 హదీసులతనాియి.
ఒక్వేళ్ ఏదేన్న ఉలేల ఖనంపై బుఖ రీ, ముసటలంలత ఉభయులూ
ఏకీభవించి, దాన్నక ఇర్ువుర్ూ త్మ సంక్లన గరంథాలలో
చోటిచిు ఉంటే అటిి హదీసుక్త ఇక్ తిర్ుగు లేదని మ టే.
ఇల ంటి ”ఉభయిేకీభవిత్” ఉలేల ఖనాలనే ‘ముత్తఫఖున
అలైహి’ లేదా ‘అఖరజహుష ష్ైఖ న’గా వయవహరిసాత ర్ు.
హదీసువేత్తల ”సాినం చేసట, రండు ర్కాత్ుల (నఫటల)
నమ జ చేసుకోనంత్ వర్క్ూ నేను ఏ ఒక్ో హదీసునూ ఈ
ప్ుసతక్ంలో పందుప్ర్చ లేద”న్న ఇమ మబుఖ రీ
(ర్హమ.అలైహి,) చబుత్ుండ గా తాను వినాినన్న
ముహమమద బిన యూసుఫ ఫర్బరీ అనేవార్ు.
12. ఇమ మ మ లి్ (ర్) త్న ‘ముఅతాత ’ను సంక్లనం చేసే నాటిక
ప్ండషత్ులత వార సటన మరనోి ముఅతాత లత పార చుర్యంలో ఉనాియి.
”అయ య! ఈ ‘ముఅతాత ల’ మహా సముదరంలో మీ ముఅతాత న్నండా
మున్నగిపో యిేటుి ఉంది క్దా!” అంటూ కొంత్మంది అనుమ నం
వయక్తం చేసటనప్ుడు, ”ఏది దైవ పీరతి కోసం జరిగిందో అది మిగిలి
ఉంటుంది. మరేది దైవం కోసం జర్గలేదో అది మిగలదు” అన్న
ఇమ మ మ లి్ (ర్) వాయఖ యన్నంచార్ు. యదార్థమేమిటంటే నేడు
ఇమ మ మ లి్ గారి ‘ముఅతాత ’, ఇమ మ ముహమమద బిన హసన
ష్ేబానీ గారీ ‘ముఅతాత ’ త్ప్ప మరే ఇత్ర్ ముఅతాత క్ూడా మిగలేల దు,
అనీి కాల గర్భంలో క్లిసటపో య యి.
ఈ గరంథంలో ప్రవక్త (స) వారి ప్రవచ నాలతోపాటు సహాబీల,
తాబయిీల ఫతావలత (తీర్ుపలత) క్ూడా పందుప్ర్చ బడాా యి. ఈ
గరంథం కేవలం హదీసుల గరంథం కాదు కాబటిి, ఇది ”సటహాహ సటతాత ”
లో చేర్ుబడలేదు.
13. మసిద అహమద బిన హంబల (ర్)
ఇది ప్రఖ యత్ ఇమ మ హజరత
ఇమ మ అహమద బిన హంబల
– ర్హమ.లై – (జననం: హి.శ.
164 మర్ణంహి.శ. 241) గారి
అప్ుర్ూప్ హదీసు సంక్లనం
ఇందులో మొత్తం 40 వేల
హదీసులత ఉనాియి. దైవప్రవక్త
(స) వారి మహితోక్తత ల న్నరిలో
ఇది క్ూడా ఎంతో ముఖయ
మైనది. ఇందులో ప్ునరావృత్
మైన హదీసులను తొలగిసేత
మొత్తం 28 వేల హదీసులత
మిగులతతాయి.
14. మిష్ాోత్ుల
మసాబీహ
వివిధ హదీసు గరంథాలలో నుంచి గరహించి, ప్రతేయక్ంగా
ర్ూపందించిన గరంథమిది. తొలతత్ ఈ మిష్ాోత గరంథాన్ని
ఇమ మ హుసైన బిన మసవూద బగీవ (ర్) (మర్ణం:
హి.శ. 516) కోరడీక్రించార్ు. గరంథంలో ప్రతి అరాయయ న్ని
రండేసట త్ర్గత్ులతగా విభజంచి మొదటి త్ర్గతిలో
బుఖ రీ, ముసటలంలలోన్న హదీసులత తీసుక్తనాిర్ు. రండవ
త్ర్గతిలో నసాయిీ, తిరిమజీ, అబూ దావూద, ఇబని
మ జాల హదీసులను సేక్రించార్ు. ఈ హదీసు లనీి
పార మ ణిక్మైన హదీసులతగా ఉండేల జాగరత్త ప్డాా ర్ు. ఈ
క్ృష్ట జరిగిన రండు శతాబాు ల త్రావత్ ఇమ మ
వలీయుదీధన ముహమమద బిన అబుు లల హ ఖతీబ ఉమరీ
(మర్ణం: హి.శ. 743) ప్రతి అరాయయంలోనూ మూడవ
త్ర్గతిన్న క్ూడా చేరిు దాన్నక ”మిష్ాోత్ుల మసాబీహ
” అన్న నామక్ర్ణం చేశార్ు. ఈ మూడవ త్ర్గతిలో
సహీహాాతో పాటు హసన, జయిీఫ, మౌజూ కోవలక్త
చందిన ఉలేల ఖనాలక్త క్ూడా చోటు క్లిపంచటం జరిగింది.
మొత్తం మీద ఈ ”మిష్ాోత్ుల మసాబీహ” గరంథంలో
6285 హదీసులతనాియి.