Contenu connexe Similaire à Prashanta jeevanaaniki puneeta margam (17) Prashanta jeevanaaniki puneeta margam2. ఐశ్వర్యం ఉంది; ఆనందం లేదు .ప్రా ర్థన ఉంది; పవిత్ాత్ లేదు .
శుభ్ాత్ ఉంది; సౌశీలయం లేదు .విలాసరల మాటున విషరదాలు,
కులాసరల చాటున కుయుకుు లు .పాపంచం వెనకరల పర్ుగు
పందాలున్ాాయి; గమయం లేదు .త్ర్గని ఆస్ుు లున్ాాయి; ఆత్మ
స్ంత్ృప్తు లేదు .ప్ెదాలప్ెై విర్ుబూసతన చిర్ునవ్వవ వెనకరల బుస్లు
కొటటే మిన్ాాగులు .భావి త్ర్ం ఏమౌత్ ందోననా భ్యం ప్ెదదలకు,
ప్రత్ చింత్కరయ పచచడి అనా చినా చూపవ ప్తనాలకు .అన్నా
ఉన్ాా ఎదో తెలియని న్ెైరరశ్యం, ఎవ్రికీ అంత్ బటేని వింత్ విచిత్ాం
వెైరరగయం .ధనం ప్ెర్ుగుత్ నాది, బంధం త్ర్ుగుత్ నాది .స్ుఖం
జడలు విపవత్ నాది, స్ంతోషం జడుస్ుకుంటునాది .అలవి కరని
భ్యాలు ఒక వెైపవ, ఏ మాత్ాం త్గగని అహాలు మరో వెైపవ .ఇనిా
స్మస్యల నడుమ ''YOU MUST BE THE CHANGE THAT YOU
WANT TO SEE IN THE WORLD" అని బలంగర నమ్మమవరర్ు,
లోకం కరదు, లోకులు కరదు .న్ేను మారరలి, న్ా పాపంచం మారరలి
అని ఆలోచించే వరరికి ఈ వరయస్ం అంకిత్ం!
4. 'మనం ఆశ్లిా వ్దులుకున్ాా ఆశ్ మనలిా వ్దలదు' అనాటుే
ఆశ్ల ఈ ఆరరటంలోన్ే మనిషత రేయింబవ్ళ్ళు ఆవిర్యి
ప్ో త్ న్ాాయి .ఒండొకరిని మించి ప్ో వరలనా ప్రా పంచిక
వరయమోహంలోన్ే మనిషత కరటికి చేర్ుకుం టున్ాాడు .ఆకరశ్ం ..
న్నర్ు ..నిపవు..భ్ూమి ..గరలి..మన శ్రీర్ంలోని ఒకకో అవ్యవ్ం ...
ఇవ్న్నా దెైవ్ం మనకు అనుగరహంచిన ఉచిత్ వ్రరలు .స్ృషతే
చరరచరరలకి యజమాని, వరర్స్ుడు అలాా హ్ మాత్ామ్మ .అయిన్ా
వరటిని మనలిా అనుభ్వించమన్ాాడు ...వీటి మీదన్ే ఆధార్
పడుత్ూ ...వీటితోన్ే స్హ జీవ్నం చేస్ూు ...ఎంతో పాగతిని సరధిస్ూు
కూడా ...వరటి మూల కర్ును... ఆయన గోపుత్న్ానిా
మరిచిప్ో యి ...కృత్ఘ్ాత్తో పర్ుగులు ప్ెడుత్ూన్ే
వ్వన్ాాడు .కరబటిే అనుగరహ దాత్ గురిుంచి, ఉనాంత్లో త్ృప్తు
చెందడం మనిషతకి అనిా విధాల శ్రరయస్ోర్ం .పావ్కు ముహమమద్
(స్ )ఇలా అన్ాార్ు :''మీలో ఎవ్ర్యితే త్న పరివరర్ం మధయన,
ఆరోగయమయిన దేహంతో, ఆ రోజుకు స్రిపడ ఉప్రధితో ఉదయం
చేసరు డో - అత్ని కకస్ం మొత్ుం పాపంచం స్మకూరినటటా ''. (తిరిమజీ)
5. అంటట ఎవ్రికయితే న్నడ వ్ంటి పాశ్రంత్ వరతావ్ర్ణం, శ్రంతి స్ుసతథర్త్ల
స్మాజం, స్ంతోషకర్ స్ంసరర్ం, అనుగరహ ర్ుచులను ప్ెంచే ఆరోగయం,
నడుమును నిలబెటే గలిగేంత్టి ఆహార్ం ప్రా పుమయి ఉంటుందో అత్నికి మొత్ుం
పాపంచం లభంచినటటా .అత్ని కకస్ం సౌభాగయ జీవ్న త్లుపవలు తెర్చుకునాటటా .
ఈ జీవ్న స్తాయనిా చిర్ు ఉపమాన్ాల దావరర అర్థం చేస్ుకకవ్చుచ .
వ్ందల ఎకరరలలో కకటుా కుమమరించి స్కల సౌకరరయలు గల ఓ బలమయిన
కకటలో నివ్సతస్ుు నా వ్యకిుకి క్షణక్షణం ప్రా ణ గండం ప్ంచి ఉంటట ఆకరశ్ హార్మయం
లాంటి ఆ కకటలో అత్ను పాశ్రంత్ంగర జీవించ గలడా? దానికి బదులు ఒక పూరి
గుడిసెలో నిశ్చంత్గర జీవిస్ుు నా వ్యకిు నయం అనిుంచక మానదు.
అన్ేక రరజయయలకు సరమాా జయయధిపతి మీర్నుకుందాం .మీ వ్దద ధనం ఉంది, బలం
ఉంది, సెైనయ బలగరలున్ాాయి .సేవ్ చెయయడానికి లెకోకు మించిన
న్ౌకర్ులున్ాార్ు .వెైదయం ఉంది, వెైదుయలున్ాార్ు .కరన్న మీర్ు కరళ్ళు, చేత్ లు
ఆడని అచేత్న్ావ్స్థలో ఒకే చోట కుపు కూలి ఉన్ాార్ు .మీప్ెై వరలే ఈగను
స్యిత్ం తోలుకకలేనంత్ నిస్సహాయత్ మీది .మరి మీకునా ఎనలేని
స్ంపదగరన్న, అధికరర్ంగరన్న మీకు ఆనందానిా ఇవ్వ గలదా? .
6. పూర్వం ఒక రరజుని దెైవ్భీతి పర్ుడొకడు ఇలా అడిగరట - 'మహా రరజయ !మీర్ు ప్రా ణం
ప్ో యింత్టి దప్తుక మీద ఉండి చలాని ప్రన్నయం మీ ముందర్ ఉండి, దానిా మీర్ు
తాా గితే త్పు బత్కలేర్ు అనా సతథతి ఉండి, తాా గలేని నిశ్సహాయత్ ఎదుర్యి, మీ వ్దద
ఉనా స్గం రరజయయనిా చెలిాంచి ఆ స్మస్య నుండి బయట పడొచుచ అని తెలిసేు మీరేం
చేసరు ర్ు?' ఆ రరజయయనిా అమిమ న్ా ఆరోగరయనిా బాగు చేస్ుకుంటాను అన్ాాడు .మళ్ళు ఆ
వ్యకిు ఇలా పాశ్ాంచాడు .'మీర్ు తాా గిన ఆ ప్రన్నయం బయటకు రరని పరిసతథతి ఏర్ుడి
అది బయటకి రరవరలంటట మీ వ్దుద నా మరో స్గం రరజయయనిా చెలిాంచాలి అని తెలిసేు
మీరేం చేసరు ర్ు?' అది వినా రరజు మరో మార్ు ఆలోచించకుండా న్ా స్గం రరజయయనిా
ధార్బో సత ఆ న్నర్ు బయటికి వ్చేచలా చేస్ుకుంటాను అన్ాాడట.అపవుడా వ్యకిు ఇలా
అన్ాాడు :'మహా రరజయ !మీ మొత్ుం రరజయం విలువ్ ఒక గరా స్ు న్నర్యినపవుడు మీర్ు
దేనిా చూస్ుకొని మురిప్ో త్ న్ాార్ు? ఏ కరర్ణం చేత్ మిడిసత పడుత్ న్ాార్ు? అలా ఆ
రరజు బుదిి తెచుచకున్ాాడ నాది న్నతి .ఇది కేవ్లం ఆరోగయం విలువ్.
మనం మన దేశ్ంలో, మన రరషేరంలో, మన ఊరిలో, మన వరరి మధయ హాయిగర ఉంట ,
రోజుకు స్రిపడ తిండి ఉంటట దానికి మించిన భాగయం మరొకటి లేదు .కరవరలంటట యుది
వరతావ్ర్ణం న్ెలకొని ఉనా కొనిా దేశ్రల, అకోడి పాజల దుసతథతిని ఒకో సరరి న్ెమర్ు
వేస్ుకకండి .మనకు లభంచిన మహదానుగరహాలు ఎంత్ మహో నాత్మయినవో
తెలుస్ుు ంది .
8. ఒకరికి మించిన సౌకర్య కలిమితో కొందర్ు బత్ కుత్ ంటట, ఒకరికి మించిన
సౌకర్య లేమితో చాలా మంది బత్ కుత్ న్ాార్ు .ఒక ముదద ఎకుోవ్ తిందాం
అనుకుంటట ఒకో భార్త్ దేశ్ంలో మాత్ామ్మ నూట 25 కకటా ముదదలు
తిన్ాలనుకునా వ్యకుు ల కడుపవలోా కి వెళ్ళు జీర్ణమయి మలీన ర్ూపం
దాలుసరు యి .ఒకో ముదద త్కుోవ్ తిందాం అనుకుంటట నూట 25 కకటా
ముదదలు-దానికి స్యిత్ం న్ోచుకకని లక్షలాది బీద జన్ాల కడుపవలోా కి వెళ్ళు
మానవ్తావనిా బతికిసరు యి .స్మాజం లోని ఈ కలిమి - లేములు అనిా
వ్రరగ లోా నూ కనబడుతాయి.
మంచోళ్ళా ఉన్ాార్ు, చెడోో ళ్ళు ఉన్ాార్ు .ఆసతుకులూ ఉన్ాార్ు, న్ాసతుకులూ
ఉన్ాార్ు .విశ్రవస్ులూ ఉన్ాార్ు, విఘ్ాత్కులూ ఉన్ాార్ు .మరి మనం
ఎవ్రిని చూడాలి? మనకన్ాా ప్ెై వరరిని మనం చూసతనటా యితే, అస్ూయ,
ఓర్వలేనిత్నంతోప్రటు, అస్హషణ త్, ఆస్ంత్ృప్తు అధికమవ్వత్ ంది .పావ్కు
(స్ )ఇలా అన్ాార్ు :''ప్రా పంచిక విషయంలో మీకన్ాా కిరంది సరథ యి వరరిని
చూడండి .మీకన్ాా ప్ెై సరథ యి వరరిని చూడకండి .ఇలా మీర్ు చెయయడం వ్లా
మీకు ప్రా పుమయి ఉనా దెైవరనుగరహాల పటా మీలో చులకన భావ్ం ఏర్ుడదు''.
(ముసతాం)
9. ధనికుల పంచన చేరి, వరరి విందులకు, చిందులకు అలవరటు పడిన వ్యకుు లు
కనువిపవు కలిగరక చెప్తున మాట - మ్మము ఖరీదయిన సేాహానిా కకర్ుకున్ే వరర్ం .
ఖరీదయిన వరరితో కలిసత తిరిగే వరర్ం .ఖరీదయిన విందులోా ప్రలగగ న్ే వరర్ం .ఇలా కొంత్
కరలం గడిచే స్రికి మాకే మా పటా చిరరకు కలగడం ప్రా ర్ంభ్మయింది .వరరి బంగళాల
ముందర్ మా పూరి గుడిసెలు, మిదెదలు చినావిగర అనిుంచేవి .వరరి దుస్ుు ల ముందు
మా దుస్ుు లు పనికిరరవ్నిప్తంచేవి .వరరి వరహన్ాల ముందు మా వరహన్ాలు వెలవెల,
విలవిల అనిుంచేది .ఏదో తెలియని వెలితి, అస్ంత్ృప్తు, మా మీదే మాకు కసత, కకపం .
కనావరరితో గొడవ్, కటుే కునా ఇలాా లితో గొడవ్, కనా ప్తలాలతో గొడవ్ .వరరేదో మా
అబివ్ృదిికి ఆటంకరలు అనిుంచేది .ఇలా పావ్రిుంచడం త్పవు అని తెలిసతన్ా అలాన్ే
పావ్రిుంచే వరర్ము .స్మస్య మూలాలను తెలుస్ుకునా మ్మము కనువిపవు కలిగి వరరి
సరవరసరనిా మానుకున్ాాము .నిర్ుప్ేదలతో సేాహం చెయయడం అలవరటు
చేస్ుకున్ాాము .వరరితో కషే స్ుఖాలు పంచుకకవ్డం అలవరటు చేస్ు కున్ాాము .
ఇపవుడు ఆ వెలితి లేదు, ఆ అస్ంత్ృప్తు లేదు, కసత లేదు, కకపం లేదు .ఉనాంత్లో
పాశ్రంత్ంగర బత్ కుత్ూ బత్ కు భార్మయిన బడుగు బలహీన పాజలకు భ్రోసరగర
నిలిచి బత్ కునిచేచ స్హయానిా మాకు చేత్నయినంత్ మ్మము చేస్ుు న్ాాము .ఇకోడ
ధనికులందర్ూ చెడో వరళ్ళు అని కరదు .వరరి స్భ్లు, స్మావేశ్రలు, ప్రరీేలలో
ప్రలగగ ంట ఉంటట దాని పాభావ్ం మన మీద పడుత్ ంది అని చెపుడమ్మ ముఖదయదేదశ్ం.
11. చాలా మందిని ఇలా అంట మనమ చూసరు ము .'అనిిఖ్ మా ఫతల్ జైబి
యాతీక మా ఫతల్ గైబీ'- న్న జేబులో ఉనాది ఖర్ుచ చెయియ .
గైబులో(అగోచర్ంగర) ఉనాది న్ననుా వ్రిస్ుు ంది అని .ఇది నిజం కరదు, ఇలా
గనక మనం చేశ్రమంటట, నిస్సందేహంగర ఆకులు పటుే కొని అలాా డి
ప్ో వరలిసందే .''ఓ ఆదం పవత్ా డా !నువ్వవ ఖర్ుచ చెయియ, న్నప్ెై ఖర్ుచ చెయయ
బడుత్ ంది'' అని( బుఖారీ, ముసతాం )స్వయంగర అలాా హ్ సెలవిచాచడు కదా
అని కొందర్ు అన్ొచుచ .అవ్వను నిజమ్మ, దాని ఉదేదశ్యం ప్తసతన్ారిత్నం వ్హంచ
కూడదు అనాదే త్పు మరొకటి కరదు .ఎందుకంటట ప్ెై మాట చెప్తు అలాా హ్ ఈ
మాటను కూడా చెప్రుడు :''వరర్ు ఖర్ుచ ప్ెటేడంలో అటు మరీ దుబారర
ఖర్ుచ చేయకుండా, ఇటు మరీ ప్తసతన్ారిత్నం చూపకుండా రండింకీ మధయ
స్మత్ూకరనిా ప్రటిసరు ర్ు''.(ఖుర్ఆన్-25:67)
ఒకవేళ్ అదపవ, ప్ దుపవ లేకుండా వ్యవ్హరిసేు జరిగే దుషురిణామం గురించి
కూడా హెచచరిస్ుు న్ాాడు :''న్న చేతిని న్న మ్ెడకు కటిే ఉంచకు .అలాగని
దానిని విచఛలవిడిగరనూ వ్దిలి ప్ెటేకు .అలా చేశ్రవ్ంటట నువ్వవ నిందల
ప్రలవ్వతావ్వ .దికుోమాలిన సతథతికి లోనయి కూర్ుచంటావ్వ''. (ఖుర్ఆన్-
17:29)
12. వరహన సౌకర్యం ఉంది అనా కరర్ణంగర ధర్మ యుదింలో ప్రలగగ న లేక ప్ో యిన కఅ్
బిన్ మాలిక్( ర్ )అను స్హాబీ త్న తౌబా షర్త్ గర యావ్దాసతు ఖర్ుచ
చెయాయలనుకున్ాాడు .ఇపుటి లెకోలోా కకటా లోా న్ే ఉంటుంది .ఏదో విహారరనికక,
ఆహారరనికక, ఐహక భోగ భాగరయలు అనుభ్వించడానికక కరదు .అక్షరరలా అలాా హ్
మార్గంలో .ఎంతో ఉనాత్మయిన ఆశ్యం, ఉత్ుమ ఆలోచన .కరన్న పావ్కు( స్ )
అడుో కున్ాార్ు .అత్ని ఆధాయతిమక భావోదేవగరనిా అదుపవ చేశ్రర్ు .దానకంట ఒక
హదుద , ఒక పదుద ను ఖరరర్ు చేశ్రర్ు .''న్నకంట కొంత్ ఆసతుని ఆప్త ఉంచుకక'' అని హత్వ్వ
చేశ్రర్ు .దానికరయన( ర్ )- 'ఖైబర్ తోటలోా న్ాకునా షేర్ను న్ేను న్ా కకస్ం
ప్ెటుే కుంటున్ాాను' అని స్మాధానమిచాచర్ు( .బుఖారీ)
ఇబుాల్ ఖయియమ్ అల్ జౌజీ (ర్హమ )ఇలా అన్ాార్ు :''ధర్మ అవ్గరహన్ా
రరహత్యంతో ఎవ్ర్యిన్ా వ్చిచ హజాత్ అబూ బకర్( ర్ )గరర్ు త్న యావ్దాసతుని
తీస్ుకొచిచ పావ్కు( స్ )వరరికి ఇచేచశ్రర్ు కదా !అని అభ్యంత్ర్ం వెలి బుచిచతే, దానిక
స్మాధానం-నిశ్చయంగర హజాత్ అబూ బకర్( ర్ )గరర్ు స్వత్ హాగర ఒక మంచి
వరయప్రరి .మొత్ుం దానం చేసేసతన్ా అపవు తీస్ుకొని మళ్ళు వరయప్రరరనిా లాభాల బాట
పటిేంచవ్చుచ'. (సెైదుల్ ఖాతిర్)
'ధనమ్మ మనిషతని నడిప్ే ఇంధనం' అనా మాట పవరిుగర నిజం కరకప్ో యిన్ా కొంత్ వ్ర్కు
వరస్ువ్ం మాత్ాం అందులో ఉందని అంగీకరించాలిస ఉంటుంది .ఆ మ్మర్కు మనిషత
ముందు చూపవతో వ్యవ్హరించడం చాలా అవ్స్ర్ం.
14. పావ్కు( స్ )ఇలా అన్ాార్ు :''అనుగరహాలు ప్రా ప్తుంచిన ఉనా పాతి వ్యకిు పటా అస్ూయ
చెందడం జర్ుగుత్ ంది''. (త్బాా న్న)
దేవ్వడు మనలిా మహా గొపు పాతిభాప్రటవరలను, ఆసతుప్రస్ుు లను, ఆరోగరయనిా, స్ంతా
న్ానిా అనుగరహంచి ఉండొచుచ .మన జీత్ం, మన వరహనం, మన భ్వ్నం, మన ప్తలాలు,
ఇత్ర్ులకు ప్రా పుమయి ఉనా వరటికన్ాా గొపుగర ఉండొచుచ .మనం ఏక స్ంతాగరర హులం
అయి ఉండొచుచ .ఇలా మనకు ఏ పాతేయకత్ ఉన్ాా మన యిెడల అస్ూయ చెందే వరర్ు
ఉంటార్ు .కరబటిే బహర్ంగ విషయాలలో కరకప్ో యిన్ా మన అంత్ర్ంగిక వ్యవ్హారరలు, ఆసతు
వివ్రరలను ర్హస్యంగర ఉంచడం ఉత్ు మం .పావ్కు( స్ )ఇలా ఉపదేశ్ంచార్ు :''మీ మీ
అవ్స్రరలను పాజల నుండి దాచి ఉం చండి'' అన్ాార్ు పావ్కు( స్ .)
(త్బాా న్న)
''నువ్వా న్న పాభ్ువ్వ అనుగరహాలను గురించి పాసరు విస్ూు ఉండు''. (ఖుర్ఆన్-93:11) అని
అలాా హ్ సెలవిచాచడు కదా !అని కొందర్ు అన్ొచుచ.ఇకోడ అలాా హ్ అనుగరహాలు
ప్రా ప్తుంచినందుకు గొపులు ప్ోండి అని చెపుడం లేదు .వినయం కూడిన పాదర్శనతోప్రటు
ఆయనకు నిండు హృదయంతో ..కృత్జఞతాభనందనలు తెలుపవకకవరలనాది, స్మాజంలోని
బడుగు బలహీన పాజల పక్షం వ్హం వరరి హతానిా కకర్ుత్ూ వరరిని ఉనాత్ సతథతికి
తీస్ుకళాులని, వరరి అవ్స్రరలు తీరరచలని ఆ విధంగర అలాా హ్ అనుగరహాల ఘ్నత్ను
చాటాలనాది ఆయన ఉదేదశ్యం .కరబటిే అనుగరహాలు కలిగిన మనం అనిాంటిన్న అందరితో
పంచుకకవ్డం స్రి కరదు .దాంతో ప్రటు దిషతే, అస్ూయ నుండి కరప్రడే వ్జయా యుధాల
వ్ంటి ప్రా మాణిక దుఆలను స్యిత్ం చేస్ుకుంట ఉండాలి.
16. మన ఆలోచన్ా స్ర్ళ్ళలోన్ే ఒక శ్కిు ఉంది .ఒక పాతేోత్ కనిుస్ుు ంది .ఎవ్ర్యితే ఉదయం
నుంచి సరయంత్ాం వ్ర్కూ స్కరరత్మక ఆలోచనలతో, సరనుకూల దృకుథం తో ఉంటారో
వరర్ు అత్యంత్ భాగయవ్ంత్ లు .ఒక వ్యకిు దగగర్ అత్నిా స్ుఖ ప్ెటటే స్వర లక్ష బాహయ
సరధన్ాలున్ాాయి .కరన్న, అంత్ర్ంగికంగర అత్నిలో నకరరరత్మక భావరలు వేళ్ళునుకొని
ఉంటట అత్ను స్ంతోషంగర ఉండ లేడు .అత్ని ధనం అత్నికి ఆనందానివ్వదు,. అత్ని
స్ంతానం అత్ని ఆనందానిావ్వ దు .అత్ని హో దా అత్నికి ఆనందానిావ్వదు .కరర్ణం
అత్నిలో తిషే వేస్ుకొని ఉనా నకరరరత్మక ఆలోచనలే.
మనం కషరే లోా ఉనాపవుడు ఎవ్ర్యిన్ా వ్చిచ ప్ేామగర, నవ్వవత్ూ పలుకరిసేు మనకంత్
ఆనందం, హాయి అనిుస్ుు ంది .మనమ్మ ముందు ఎందుకు నవ్వకూడదు?అనా
సరనుకూల ఆలోచన కలిగిన వ్యకిు మందహాస్ం చేస్ూు , మృదువ్వ హృదయం కలిగి,
హుషరర్ుగర, అనుయలిా ఉతేుజ పరిచే విధంగర ఉంటాడు .అత్ని వ్దద ప్ెదదగర ఏమీ
లేకప్ో యిన్ా స్రే .అదే న్ెగేటివ్ ఆలోచనలు కలిగిన వ్యకిు ఎంత్ ఆసతు పర్ుడయిన్ా,
అత్ని ముఖం మీద చిర్ునవ్వవ ఉండదు, అత్ని మనస్ుస ఇర్ుకుప్రా యమయి
ఉంటుంది .అత్నిలో చుర్ుకుదనం ఉండదు .అలాంటి వరరిని చూసేు ఉనా ఉతాసహం
కరస్ు ప్ో త్ ంది .పావ్కు ముహమమద్( స్ )''ఫరల్( మంచి శ్కునం)ను ఇషే పడేవరర్ు .
దుశ్శకున్ానిా అయిషే పడేవరర్ు''. (ముస్ాద్ అహమద్)
17. ఓ సరరి పావ్కు( స్ )రోగి అయిన ఓ వ్ృది వ్యకిుని పరరమరిశంచడానికి వేళాుర్ు .''లా బఅస్
త్హూర్ున్ ఇన్ షర అలాా హ్' - చింతించకు, అలాా హ్ అభలషేు అంతా మ్మలే జర్ుగుత్ ంది''
అన్ాార్ు .అది వినా ఆ రోగి ''మ్మలు జర్ుగుత్ ంది అంటున్ాార్ు మీర్ు''. మ్మలు లేదు ప్రడు
లేదు .ఇది బుస్లు కొటటే జవర్ం, శ్రీరరనిా కరలిచ వేస్ుు నాది, వ్ృదుి డనయిన ననుా
స్మశ్రనం బలంవ్ంతాన లాకోళ్ళత్ నాది .అన్ాాడు .అది వినా పావ్కు( స్ )''నువెవలా
అనుకుంటట అలాన్ే'' అన్ాార్ు( .బుఖారీ)వేరొక ఉలేా ఖనంలో - ''నువ్వవ న్ా మాటను
అంగీకరించడం లేదంటట నువ్వనాటటే జర్ుగుత్ ంది .అలాా హ్ రరసత ప్ెటిేంది జరిగి
తీర్ుత్ ంది''. ఉలేా ఖకులు అంటున్ాార్ు :''మర్ుస్టి రోజు సరయంతాా నికి ముందే ఆ వ్యకిు
మర్ణించాడు .( (మజ్మవ్వజజవరయిద్
మనం ఎంత్ బాధలో ఉన్ాా మన వ్దదకు వ్చిచన పాతి ఒకోరితో చెపవు కకకూడదు .అది
మనకు బాగరన్ే ఉన్ాా ఎదుటి వరరికి చికరకు కలిగించవ్చుచ, చిరరకు తెప్తుంచ వ్చుచ .
అలాగే మనం స్మస్యలోా ఉండి ఎవ్ర్యిన్ా వ్చిచ ఓ న్ాలుగు మంచి మాటలు చెబితే దానిా
సరనుకూలంగర తీస్ుకకవరలే త్పు, పాతికూలంగర పాతిస్ుందించ కూడదు .ఖైబర్ యుది
స్ందర్భం గర ఒక వ్యకిు ''ఇవిగో కూర్గరయలు తీస్ుకకండి!'' అని చెప్తున మాట పావ్కు( స్ )
వరరికి నచిచంది .ఆయన ఇలా అన్ాార్ు :''మ్మము స్ంసతదింగర ఉన్ాాము .న్న న్ోటి మాట
నుండి మంచి శ్కున్ానిా తీస్ుకున్ాాము .మమమలిా ఆ తోటలు గల ప్రా ంత్ం వెైపవనకు
తీస్ుకళ్ుండి'' అన్ాార్ు .త్రరవత్ ప్ెదద యుదిమ్మమి జర్గకుండాన్ే విజయం
ప్రా ప్తుంచింది .( ముఅజముల్ ఔస్త్)
19. పావ్కు( స్ )ఇలా అన్ాార్ు :''ఎవ్రి చింత్యితే పర్లోకమయి ఉంటుందో,
1) అలాా హ్ వరరి హృదయంలో నిర్ప్ేక్షత్ను, స్ంపనాత్ను ప్ందు
పర్ుసరు డు .2) అత్ని పనులను స్ులభ్త్ర్ం చేసరు డు .3) పాపంచం అత్ని
ప్రదాకరర ంత్ం అవ్వత్ ంది .మరవ్రి చింత్నయితే పాపంచం అయి
ఉంటుందో, 1) అలాా హ్ దారిద్రం అత్ని కళ్ు మధయన ఉండేలా చేసరడు .
2) అత్ని పనులు చెలాా చెదుర్యి ప్ో తాయి .3) అత్ని విధిరరత్లో
వరా సతంది త్పు ( అత్ను ఎంత్ ప్రా కులాడిన్ా )అత్నికి దకోదు''.
(తిరిమజీ)
అంటట ప్రా పంచిక జీవ్త్ం గురించి అస్సలు ఆలోచించకూడదు అని ఎంత్
మాత్ాం కరదు .''అలాా హ్ న్నకు పాసరదించిన దానితో పర్లోకరనిా కూడా
అన్ేవషతంచు .మరి న్న ప్రా పంచిక భాగరనిా కూడా మర్ువ్బో కు .అలాా హ్
న్నకు ఏ విధంగర మ్మలు చేశ్రడో అదే విధంగర నువ్వవ కూడా( పాజల పటా )
స్దవయవ్హార్ం చెయియ''. (అల్ ఖస్స్ :77) మన చింత్ ఇహంకన్ాా
అధికంగర పర్ం గురించి ఉండాలి.